Tag #PM Kisan samman #amount release #varanasi

పీఎం కిసాన్‌ 20వ విడత నగదు విడుదల

న్యూదిల్లీ, ఆగస్టు 2: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన 20వ విడత నగదును ప్రధాని మోదీ వారాణసీ నుంచి తాజాగా విడుదల చేశారు. వారాణసి పర్యటనలో భాగంగా ప్రధాని రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. సేవాపురిలోని బనౌలిలో జరిగిన కార్యక్రమంలో ఈ నగదును అధికారికంగా విడుదల చేశారు. ఈసారి…