పాశమైలారం ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి

~ మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, గవర్నర్ జిష్ణుదేవ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ సానుభూతి ~ పీఎంఆర్ఎఫ్ ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : పాశమైలారంలో కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్, ఆ రాష్ట్ర మంత్రి లోకేష్ తీవ్ర…
