తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రండి

– జమ్మూకశ్మీర్ సీఎం అబ్దుల్లాను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: ఈనెల 8,9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న.. తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్కు హాజరవ్వాలని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. న్యూదిల్లీలోని జమ్ముకశ్మీర్ హౌస్లో సీఎం ఒమర్…
