కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41శాతం రాష్ట్రలకు ఇవ్వాలి

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు అవమానకరం మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, 41శాతం రాష్ట్రలకు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సెస్సులు, సర్ చార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వొచ్చే…