ఇప్పటికే మోసపోయాం.. మళ్లీ మోసపోవద్దు

– సూర్యాపేటపై గులాబీ జెండా ఎగరడం ఖాయం – బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మోసపోతే గోసపడతామని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పిండు.. కాంగ్రెస్ను నమ్మినందుకు నట్టేట ముంచిండ్రు. మరోసారి మోసపోకుండా జాగ్రత్త పడాలి.. మున్సిపల్ ఎన్నికల్లో అరాచక కాంగ్రెస్ను ఓడించాలి.. అభివృద్ధికి కేరాఫ్గా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం…
