నలుగురు కాంగ్రెస్ ఎంపిల సస్సెన్షన్ ఎత్తివేత
స్పీకర్ ఓంబిర్లా అనుమతితో సభ ఆమోదం ••న్యూ దిల్లీ, ఆగస్ట్ 1 : లోక్సభలో ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేశారు. నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలన్న తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం ధరల పెరుగుదల పై సభలో చర్చ ప్రారంభమైంది. సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దని సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ…
