జాతీయస్థాయి అంశంగా ఫోన్ ట్యాపింగ్

– సీబీఐ విచారణకు పట్టుపడుతున్న బీజేపీ – 28న సిట్ విచారణకు బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: గత బీఆర్ఎస్ హయాంలో జరిగిందని చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జాతీయస్థాయి అంశంగా మారింది. బీజేపీ అధిష్టానం దీన్ని సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ దీనిపై సీబీఐ విచారణకు పట్టుపడుతోంది. ఇదిలావుండగా పార్లమెంట్…
