వరుసగా పెరుగుతూనే ఉన్న పెట్రో ధరలు
ఏడు రోజుల్లో ఆరు సార్లు పెంచిన చమురు కంపెనీలు లీటరు పెట్రోలుపై 30 పైసలు..డీజిల్పై 35 పైసలు పెంపు న్యూ దిల్లీ, మార్చి 28 : దేశంలో పెట్రోలు ధరలుపెరుగుతూనే ఉన్నాయి. ఏడు రోజుల్లో ఆరోసారి ధరలను చమురు కంపెనీలు పెంచాయి. తాజాగా సోమవారం లీటర్ పెట్రోల్పై సగటను 30 పైసలు, డీజిల్పై 35 పైసలు…