కాళేశ్వరంపై హరీష్ మరోమారు పిటిషన్

– పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు భయమెందుకని ప్రశ్న హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : కాళేశ్వరం కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలన్నారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ…
