Tag Petition on MLAs Migrated to Congress Party

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కేసు

విచారణను ఆగస్ట్‌1కి వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేప్టటింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు పిటిషన్‌ వేశారు.…