గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు

– టూరిజాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలి – అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లలో ఉపాధి కోర్సులు – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామపంచాయతీలన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించాలని ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ…
