Tag #perform pooja #to Budget papers #Prajabhavan Nalla Pochamma temple

బడ్జెట్ ప్రతులకు పూజలు

– శాసన సభ వద్ద భట్టికి అధికారుల స్వాగతం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: రాష్ట్ర శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతన్న సందర్భంగా ప్రజాభవన్‌లో నల్ల పోచమ్మ అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను అమ్మవారి ముందుంచారు. అనుకున్న మేర రాష్ట్ర ప్రభుత్వానికి…