ప్రజలే కాంగ్రెస్ ను కాపాడుకోవాలి
‘‘పట్వారీ దొరగారు పరమాన్నం పెడుతుంటే పరమా త్ముడనుకున్న, ఆడుకొమ్మని ఆట బొమ్మిస్తే దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న, జాలితోటి జామ పండిచ్చి తలమీద చేయి పెడితే తండ్రి లెక్కనుకున్నా, వెండి గిన్నెల పాలు పోసిస్తే దండి గుణమని దండాలు పెట్టిన, కాటు వేసేదాకా తెలువదయ్యా కడుపులో విషమై అది పెరిగి పోయింది. గొరగాని బ్రతుకై పోయింది’’ 25…