ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

– స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇటీవలే జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన స్వర్ణకుమారి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి స్పీకర్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.…
