ప్రజా పాలనపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారు

– రేవంత్ రెడ్డి కార్యదీక్షకు జూబ్లీహిల్స్ ఫలితం నిలువుటద్దం – సమష్టి కృషితో సత్ఫలితాలు సాధించాం ` విజేత నవీన్ యాదవ్కు అభినందనలు – రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారన్న…
