Tag #people approval #for two years #of peoples governance

రెండేళ్ల ప్రజా పాలనకు ఆమోద ముద్ర

– ప్రభుత్వంపై విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోద ముద్ర అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇది రాజకీయ గెలుపు మాత్రమే కాదని,…