కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లు

– శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి చిట్యాల (నల్లగొండ జిల్లా ), ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో…
