Tag #Pensions #Dialosis patients #SERP

కొత్తగా 681 మంది డయాలసిస్‌ పేషెంట్లకు పెన్షన్లు

మంజూరు ఫైల్‌ పై సంతకం చేసిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న డయాలసిస్‌ పేషంట్లను ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా గుర్తిస్తున్న ప్రభుత్వం వారికి చేయూత పెన్షన్లు అందిస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కొత్తగా గుర్తించిన 681 మందికి ‘సెర్ప్‌’ ద్వారా…