Tag Peerjadiguda

ప్రపంచంతో పోటీ పడేలా నైపుణ్యం పెంపొందించుకోవాలి: మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌

‌పీర్జాదిగూడలో ఉచిత కోచింగ్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభం.. రూ.26 కోట్లతో రోడ్డు విస్తరణకు శంఖుస్థాపన.. మేడిపల్లి, ప్రజాతంత్ర విలేఖరి, మార్చి 14 : సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు, ఆధునికతకు అనుగుణంగా యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి పదును పెడుతూ ధీటుగా ఉండాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు…

You cannot copy content of this page