Tag #peace talks #maoists #Mettu Ravinder #Shruti Yadi sabha

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

– ‘చెలిమి’ కన్వీనర్‌ రవీందర్‌ డిమాండ్‌ – శృతి పదేళ్ల యాది సభ కాళోజీ జంక్షన్‌/హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేసి మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని చెలిమి సాహిత్య, సాంస్కృతిక వేదిక కన్వీనర్‌ మెట్టు రవీందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హన్మకొండ వడ్డేపల్లిలో ఆదివారం జరిగిన తంగెళ్ల…