Tag Peace Dialogue Meeting at Press Club

ఖనిజ సంపదను దోచుకోవడానికే మారణ కాండ

నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు లేదు.. శాంతి చర్చలతోనే దేశానికి, సమాజానికి మేలు రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : ఖనిజ సంపదను దోచుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారణకాండ కొనసాగిస్తున్నాయని పలువురు వక్తలు మండిపడ్డారు. హత్యలు నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు రాజ్యానికి లేదన్నారు. ప్రభుత్వానికి, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగితే పౌర సమాజానికి, దేశానికి మేలు జరుగుతుందన్నారు. ఈ…

You cannot copy content of this page