Tag #PCC #padayatra #Ministers

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా కాంగ్రెస్ పార్టీ

– ఎన్నిక‌ల వాగ్దానాల‌ను అమ‌లు చేస్తాం – పాదయాత్ర‌లు కాంగ్రెస్‌కు అల‌వాటే – రానున్న కాలంలో మ‌రిన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు – మీనాక్షి న‌ట‌రాజ‌న్ పాద‌యాత్ర‌లో మంత్రులు పరిగి, ప్రజాతంత్ర, జూలై 31: ప్రజలకు ప్రభు త్వానికి వారధిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంద ని ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్,మంత్రి…