Tag PCC chief Rewant Reddy’s

ఎఫ్‌సిఐ గోదాముల్లో… బియ్యం గోల్‌మాల్‌పై సిబిఐ విచారణ జరిపించాలి

కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఎప్‌సిఐ గోదాములలో బియ్యం గోల్‌మాల్‌పై సిబిఐతో విచారణ జరిపించాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్‌ ‌మిల్లింగ్‌, ‌ధాన్యాన్ని ఎప్‌సిఐకి సరఫరా చేసే పక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు…