గాంధీ కుటుంబం వి•ద ఈగ వాలితే అంతు తేలుస్తాం
బీజేపీని హెచ్చరించిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సిబిఐ, ఈడిలను పార్టీ అనుబంధ సంస్థలుగా మార్చుకున్నారని విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : సీబీఐ, ఈడీలను బీజేపీ తమ అనుబంధ విభాగాలుగా మార్చుకున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి భయం పట్టుకుందని, అందుకే మూతపడిన తప్పుడు కేసును మళ్లీ…
