Tag #PCC Chief #question Kavitha #BC reservations

బీసీ రిజర్వేషన్‌తో నీకేం సంబంధం

-కవితకు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ ప్రశ్న హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఈ నిర్ణయం వెనుక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమ అధినేత రాహుల్‌గాంధీ ఆశయం ఉందని చెప్పారు. శుక్రవారం ఇక్కడ…