బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి

– గవర్నర్ను కోరిన పీసీసీ చీఫ్, మంత్రులు పొన్నం, సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, కెపి వివేకానంద గౌడ, సీపీ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి…
