బీసీ బిల్లుకు అడుగడుగునా బీజేపీ అడ్డంకులు

– రాహుల్ ప్రధాని కావాలన్నది వైఎస్ కోరిక – వైఎస్ వర్ధంతి సందర్భంగా పిసిపి నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: బీసీ రిజర్వేషన్లపై సోమవారం గవర్నర్ వద్దకు అఖిలపక్షం వెళ్లిందని, బీఆర్ఎస్ నేతలు వచ్చారు కానీ బీజేపీ ముఖం చాటేసిందని టీపీసీసీి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో ఆయన విూడియాతో…
