విద్యానగర్ లో విషాదం

– ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పీసీసీ చీఫ్ పరామర్శ హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబర్ 17: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్లోని విద్యానగర్కు చెందిన నజీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మృతిచెందారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం అలముకుంది. నజీరుద్దీన్ మృతితో…
