Tag #PC Ghosh committee #CM #Ministers

ముఖ్యమంత్రికి ’కాళేశ్వరం’ నివేదిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలుపై పీసీ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అధికారులు అందించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్‌ పాటిల్‌, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌, ప్రభుత్వ ప్రధాన…