సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి

– మెదక్ ఎంపి రఘునందన్ డిమాండ్ సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి1: పెండింగ్లో ఉన్న సర్పంచుల బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కొత్త సర్పంచులకు నిధులను కేటాయించాలని విన్నవించారు. గురువారం అక్బర్పేట, భూంపల్లి మండలంలోని బొప్పాపూర్లో ఎంపీ రఘునందన్రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో…
