చెవి నొప్పితో హాస్పిటల్కి వెళితే..
– యువకుడి మృతి – డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆందోళన నిజమాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: జిల్లాలో ఘోరం జరిగిపోయింది. చెవి నొప్పితో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన యువకుడు మృతిచెందటం తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికొచ్చిన కొడుకు అర్ధంతరంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో హాస్పిటల్ పరిసరాల్లో…
