Tag #passenger train #erams #goods train #Bilaspur station #Chattisgarh

ఎదురెదురుగా ఢీకొన్న ప్యాసింజర్‌ , గూడ్స్ ‌రైలు

– ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పుర్‌లో ఘటన  రాయపూర్‌,‌ నవంబర్‌ 4: ‌ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. మంగళవారం బిలాస్‌పుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో లాల్‌ఖదాన్‌ ‌ప్రాంతంలో మెము ప్యాసింజర్‌-‌గూడ్స్ ‌రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంతో…