డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా పార్టీల ప్రచారం

– కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం – దూరదర్శన్, రేడియోలో ఉచిత ప్రసారం న్యూదిల్లీ, మార్చి 23: నాలుగు అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఉచిత ప్రసార సమయం కోసం డిజిటల్ వోచర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. దూరదర్శన్, ఆల్ ఇండియా…
