పార్లమెంటరీ విలువలే ప్రధానం

– చట్టసభలను స్తంభింపజేయడం ప్రజలను అగౌరవపరచడమే – తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు అప్రజాస్వామికం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – దిల్లీలో 16 మంది ఎంపీలకు సంసద్ రత్న అవార్డుల ప్రదానం న్యూదిల్లీ, సెప్టెంబర్ 9: ప్రజాస్వామ్య దేవాలయాలైన చట్టసభల్లో పార్టీల కంటే పార్లమెంటరీ విలువలే ప్రధానమని, ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో మార్పు…
