పార్లమెంటుకు ముఖం చాటేస్తున్న ప్రధాన మంత్రి

కొనసాగుతున్న పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాల నిర్వహణ పాలకపక్షం ఎన్ డీ ఏ ను ఆత్మరక్షణ లో పడేస్తున్నది. లోక్ సభ స్పీకర్ ఏకపక్ష వైఖరి ..దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ …హోమ్ మంత్రి అమిత్ షా సమావేశాలకు హాజరు కాకుండా ముఖం చాటేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది . సీనియర్…
