Tag #Parliament sessions #will begin #from 20th

20 నుంచి పార్లమెంట్‌ ‌సమావేశాలు

-ఎంపీలకు కొత్త మార్గదర్శకాలు జారీ న్యూదిల్లీ,జూలై16:ఈ నెల 20 నుంచి ఆగస్టు 17 వరకు అత్యంత ప్రాధాన్యంతో జరగనున్న పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఎంపీల కోసం సరికొత్త మార్గదర్శకాల ను జారీ చేస్తూ అధికారిక బులిటెన్‌ ‌విడుదల చేసింది. ముఖ్యంగా సభలో ప్రజాప్రతినిధుల వ్యక్తిగత గోప్యతను కాపాడటంతో పాటు పార్లమెంటు అంతర్గత…