Tag Parliament news updates

నీట్‌ పేపర్‌ లీకేజీపై లోక్‌సభలో దుమారం

పరీక్షల వ్యవహారం మొత్తం ఒక ’ఫ్రాడ్‌’ పరీక్షా విధానంలో చాలా తీవ్రమైన సమస్య అధికార పక్షాన్ని దులిపేసిన విపక్షనేత రాహుల్‌ గాంధీ విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ న్యూ దిల్లీ, జూలై 22 : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు  ప్రారంభం రోజే ’నీట్‌’ పేపర్‌ లీక్‌ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి.…

అబద్ధాలు చెప్పడం..తప్పుదోవ పట్టించడం ప్రధానికి అలవాటు

మాకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకే వాకౌట్‌ ‌రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం సందర్భంగా ‘ఇండియా’ వాకౌట్‌పై ఖర్గే ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 3 : అబద్ధాలు చెప్పడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ప్రధాని మోదీకి అలవాటని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే విమర్శించారు. బుధవారం రాజ్య సభలో ప్రధాని మోదీ ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న…

గతమంతా కుంభకోణాలు.. అవినీతిమయం

కాంగ్రెస్‌ ‌పాలనలో దేశాన్ని దివాలా దశాబ్దాలుగా బుజ్జగింపు రాజకీయాలు ఈ పదేళ్లలో అన్ని రంగాల్లో దూసుకు పోతున్న దేశం రక్షణరంగం ఆధునీకతను సంతరించుకుంది కోట్లాది మందిని పేదరికం నుంచి బయటపడేశాం వికసిత్‌ ‌భారత్‌ ‌లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం రాహుల్‌గాంధీవి పిల్ల చేష్టలు..హిందువులను అవమానించారు ఈ దేశం రాహుల్‌ను ఎప్పటికీ క్షమించదు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో…

వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి!

పార్లమెంట్‌ స్తంభన అన్న పాతపద్ధతులకు దూరంగా ఉంటేనే మేలు ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి పార్లమెంటులో సభ వాయిదా పడిరదని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గతంలో లాగా ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు. చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి.  నిజానికి దేశం…