పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

కొద్దిసేపటికే లోక్సభ వాయిదా దిల్లీ, జులై 21: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్సభ వాయిదా పడిరది, పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. ప్రశ్నోత్తరాల తర్వాత నోటీస్ ఇస్తే ఆపరేషన్ సిందూర్పై చర్చిద్దామని ప్రతిపక్షాలకు…
