పార్లమెంట్ నిరవధిక వాయిదా

– చివరి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే ముగింపు న్యూదిల్లీ, డిసెంబరు 19: పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. లోక్సభ, రాజ్యసభలు రెండూ నిరవధిక వాయిదా పడ్డాయి. ఉక్రవారం ఉదయం లోక్సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వందేమాతర గీతాలపన అనంతరం స్పీకర్ ఓంబిర్లా సభను నిరవధిక వాయిదా వేశారు. లోక్సభకు ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరయ్యారు.…
