సమయపాలనను కఠినంగా అమలు చేయాలి

– కార్యాలయాల్లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు – సమయానికి రాని అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12: వ్యవసాయం, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ెటైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన పరిధిలోని శాఖల ప్రధాన కార్యాలయాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాకా,…
