గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పంచాయతీ ఎన్నికలు

– 42 శాతం రిజర్వేషన్ లక్ష్యంతో కేంద్రంపై పోరాటం – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: రాష్ట్రంలో రెండు విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ లక్ష్యంతో కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. గ్రామాలకు…
