చైనా దురాక్రమణ గురించి…

పత్రికలో సదాశివుడు రాశాడు – ప్రజా సభల్లో మంత్రి నరసింహుడు అది చదివాడు కటంగూరి నరసింహారెడ్డి గారి సంపాదకత్వం లో ‘విశ్వ జ్యోతి’ 1960 లో ఒక మాస పత్రిక గా ప్రారంభం అయింది. ఆయన పరకాల నివాసి. అంతకు ముందు ‘విశ్వ ప్రజా సేవా సమాజ్’ అనే సామాజిక సేవా సంస్థ నేర్పరిచి ప్రజలలో…