యుద్దప్రాతిపదికన సాగర్ యూటీ పనులు పూర్తి

రేపు నీటిని విడుదల చేయనున్న మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 13: ఖమ్మం జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పాలేరులోని నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాల్వ అండర్ టన్నెల్(యూటీ) నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తిచేసి సోమవారం నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల…
