Tag pakistan

ప్రపంచం ముందు పొంచిఉన్న ఆర్థిక  సంక్షోభం..?

   హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన నౌకాయానం పై ఇంకా అనిశ్చితి నీడలు కమ్ముకుని ఉండటంతో, ప్రపంచ వాణిజ్యం లోని కీలక భాగం భవితవ్యం సందిగ్ధంలో పడింది. గత వారాంతంలో అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు అనేక అంశాలపై, ముఖ్యంగా టెహ్రాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలు మరియు జలసంధి పై…

పాకిస్తాన్ కు అభినందనలు ..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్ ను ఉద్దేశిస్తూ “ఒక నాగరికత పూర్తిగా అంతరించిపోతుంది” అని చేసిన బెదిరింపు ప్రకటన ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఒక పురాతన సంస్కృతిని, దేశాన్ని నాశనం చేస్తామనే ఇటువంటి హెచ్చరికలు మానవతావాదులను, చరిత్రకారులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. మంగళవారం రాత్రి మొత్తం ..భారతీయ కాలమానం ప్రకారం..…

దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి మార్గం సుగమం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ‘ట్రూత్ సోషల్’ (Truth Social) పోస్ట్  “పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరియు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లతో జరిపిన సంభాషణల ఆధారంగా, మరియు ఈ రాత్రి ఇరాన్‌పైకి పంపబడుతున్న వినాశకరమైన బలగాలను నిలిపివేయవలసిందిగా వారు చేసిన అభ్యర్థన మేరకు, అలాగే హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz…

ఫలించిన పాకిస్తాన్ మధ్యవర్తిత్వం 

*వెనక్కితగ్గిన అమెరికా,ఇస్రాయిల్ * హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి  * రెండు వారాల పాటు ఇరుపక్షాలు  దాడుల విరమణ     అమెరికా మరియు ఇరాన్‌ల మధ్య మంగళవారం సాయంత్రం చివరి నిమిషంలో యుద్ధ విరమణ ఒప్పందం కుదిరింది. హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతించకపోతే, ఇరాన్  “మొత్తం…

రాజకీయ చదరంగంలో .. 22 గజాల రణరంగం

‌”సూపర్‌ ఫోర్‌లోకి ఇండియా పాకిస్థాన్‌ చేరుకున్నాయి కాబట్టి, ఆనంద్‌ కు ఈ థాంక్‌ లెస్‌ జాబ్‌ సెప్టెంబర్‌ 21 ఆదివారం కూడా కొనసాగుతుంది. ఇండియా, పాక్‌ మరో సారి తలపడుతున్నాయి. సెప్టెంబర్‌ 28 నాటి ఫైనల్‌ లో కూడా ఈ రెండే తలపడే అవకాశాలు దండిగా ఉన్నాయి. ఈ రెండుదేశాల మధ్య ఏం జరిగినా, అది…

పాకిస్తాన్‌కు సింధు నదీ జలాల నిలుపుదల సాధ్యమా?

  సింధు నదీ జలాల ఒప్పందం భారత్‌- పాక్‌ ల మధ్య 1960 లో కుదిరిన నీటి పంపిణీకి  సంబంధించిన ఒప్పందం. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని నెహ్రూ, నాటి పాక్‌ అధ్యక్షుడు ఆయూబ్‌ ఖాన్‌ లు సంతకాలు చేయడం జరిగింది. ఈ ఒప్పందంపై  ఇప్పటి ప్రపంచ బ్యాంకుగా పిలుస్తున్న అప్పటి ‘‘ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌…

పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌ అం‌తర్భాగమే

ఎప్పటికైనా వెనక్కి తెచ్చుకోవాల్సిందే..: రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, నవంబర్‌30 : ‌పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని అది ఇండియాకు చెందినదని, సమయం వచ్చినప్పుడు వెనక్కి తెచ్చుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ అన్నారు. ఓ జాతీయ ఛానల్‌కు బుధవారంనాడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు…