Tag #Padmasri

తెలంగాణా కు చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మశ్రీ

వికసించిన తెలుగు పద్మాలు! గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను (2026) ప్రకటించింది. వీరిలో ఇద్దరు తెలుగు వారు ఉండడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కుమార స్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన రామ్ రెడ్డి మామిడి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమార స్వామి తంగరాజ్ సీసీఎంబీ శాస్త్రవేత్త కాగా, రామ్ రెడ్డి…

ది ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియా

సాలుమరద తిమ్మక్క వృక్షమాత, మాతృత్వానికి మరో రూపం, అక్షరాలా పచ్చని రూపం ఈమె. వంద సంవత్సరాలకు పైగా జీవించిన ఈ వృక్షమాత ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం మీలో కలిగితే… ఆమె కేవలం ఒక మహిళ మాత్రమే కాదు; ఆమె దృఢ సంకల్ప శక్తి, కోట్లాది తరాలకు పచ్చని ప్రేరణ! ఆమె పేరు సాలుమరద తిమ్మక్క. “చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక్క వసంతమయినా మిగిలేది- మనిషినై పుట్టి అన్ని వసంతాలు కోల్పోయాను” అన్నటువంటి గుంటూరు శేషేంద్ర…