ఫోన్ ట్యాపింగ్.. మరో కీలక పరిణామం

మాజీ సిఎస్ శాంతి కుమారి తదితరుల విచారణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: ఫోన్ ట్యాపింగ్ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) రఘునందన్ రావులను విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్లను నమోదు చేసింది.…
