వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యం

– నెహ్రూ లేకపోతే దేశ పరిస్థితిని ఊహించలేం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణానికి సీఎం రే వంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం క ట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మల్లు అన్నారు. రవీంద్ర భారతిలో విజ్ఞానదర్శిని ఆధ్వర్యంలో శుక్రవారం…
