Tag #Opposition parties #disrupt #Parliament sessions #BJP Lakshman

పార్లమెంట్‌ సమావేశాప్ర‌తిప‌క్షాల ఆటంకాలు

– బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీలు సభలో చర్చల్లో పాల్గొనడం కంటే అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా కుట్రలు చేశాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. అయినప్పటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన…