విపక్షాల ఆందోళన.. వాయిదాల పర్వం షురూ

– తొలి రోజు పార్లమెంట్ సమావేశం తీరు న్యూదిల్లీ, డిసెంబర్ 1: లోక్సభ సమావేశాలు వాయిదాల పర్వంతో మొదలయ్యాయి. శీతాకాల సమావేశాల తొలిరోజే వాయిదా పడిరది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసగించారు. లోక్సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతాయంటూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కానీ ముందుగా…
