విపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకున్నారు

– ఓంబిర్లాపై అవిశ్వాసంపై చర్చ.. రాహుల్ ఆరోపణ – స్పీకర్ను అవమానించినా భరించారన్న రవిశంకర్ ప్రసాద్ న్యూదిల్లీ, మార్చి 11: పార్లమెంట్లో ప్రతిపక్ష నేత మాట్లాడకుండా స్పీకర్ ఓం బిర్లా అనేక సార్లు అడ్డుకున్నారని కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా…
